సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్, నార్సింగీ లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించారు. సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో ఆపరేషన్ కొనసాగింది. నైజీరియన్స్ ఇండ్లలో సోదాలు జరిగాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న నైజీరియన్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వారి పాస్ పోర్ట్, విసాను పరిశీలిస్తున్ఆరు. విసా గడువు ముగిసినా అక్రమంగా రాష్ట్రం లో ఉంటున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ఉన్నాయా అనే దాని పై పోలీసులు దృష్టి సారించారు. సన్ సిటీ అడ్డాగా చేసుకున్న నైజీరియన్స్. ఇక్కడి నుండే డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయం తెలిసిందే. నైజీరియన్స్. చాలా సార్లు డ్రగ్స్ తో పట్టుబడ్డారు. ఉదయం 5 గంటల నుండి సర్చ్ ఆపరేషన్ కొనసాగింది.