సిరా న్యూస్,రంగారెడ్డి;
కేపీహెచ్బీ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినీ మృతిచెందింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఆశ్రితా రెడ్డి (22 s) మాదాపూర్ లో ఓ కంపనీలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుం. బాచుపల్లి లో నివసిస్తున్న తన ఫ్రెండ్స్ వద్దకి వెళ్లి రాపిడో వెహికిల్ బుక్ చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం డీకొట్టడం తో కిందపడి తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.