కాంగ్రెస్, బీజేపీ లకు ఓట్లేసి మరోసారి మోసపోవద్దు….

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సిరా న్యూస్,సికింద్రాబాద్;
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యదవ్ గురువారం బేగంపేట లో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించార. తలసాని మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉండేవారు, అభివృద్ధి కి కృషి చేసే వారినే ఎన్నుకోండని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లకు ఓట్లేసి మరోసారి మోసపోవద్దని అన్నారు.
==============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *