కాంగ్రెస్ గెలిస్తే ..బాంబులు పేలే ప్రమాదం వుంది

 సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బిజెపి శ్రేణుల ర్యాలీ ర్యాలీకి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హజరయ్యారు. రాజా సింగ్ మాట్లాడుతూ ఏ విధంగా దుబ్బాక ప్రజలు గెలిపించి అసెంబ్లీ పంపారో
పటాన్ చేరు ప్రజలు ఓటేసి పార్లమెంట్ కు పంపుతారని నమ్మకం వుంది. దేశ రక్షణ, ధర్మ రక్షణ కొరకు ఓటు వేసి పార్లమెంట్ పంపుతారు. హమారే బడే సాలేకు డర్ హోగా ఈ రోజు భారత్ లో ఎలాంటి ప్రధాని కావాలి. ఇక్కడ కాంగ్రెస్ గెలిచి దేశంలో కాంగ్రెస్ గెలిస్తే దేశమంతటా బాంబుల ధమాకా మోగుతుంది. పాకిస్తాన్ తో పంగ తీసుకుంటే అతని దగ్గర అణుబాంబులు వుంటే. మన దగ్గర లేవా అణు బాంబులు లేవా. చాలా చోట్ల మసీదుల్లో సమావేశాల్లో చర్చ జరుగుతుంది.. కాంగ్రెస్ ఓటు వెయ్యాలని. ముస్లిం లతో ఒక్కటే అడుగుతున్న ఎం తక్కువ చేశాం కాంగ్రెస్ వస్తే మళ్ళీ అయోధ్యలో మళ్ళీ బాబ్రీ పేరుతో తాళం వేస్తారు. హిందువుల సంఖ్య 8% శాతం తగ్గింది . ముస్లిం ల సంఖ్య 43% కు పెరిగింది. రోహంగ్యలు దాగి వున్నారు. ఎవరు ఎది చేసిన మూడో సారి మోడీని ప్రధాన మంత్రి కావడాన్ని ఎవరు ఆపలేరు. దేశంలో కొంతమంది నపుంసక నేతలు మోడీని తిడుతున్నారు. నాడు గుజరాత్ సింహం అన్నవారునేడు మోడీ ని తిడుతున్నారు. మెట్రో ను సంగారెడ్డి వరకు పొడిగింపు కొరకు బిజెపిని గెలిపించాలన్నారు
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *