నీలం మధును గెలిపించాలి

సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏఐసిసి లీగల్ సెల్ కోఆర్డినేటర్ సి దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని ఆ మాట మర్చిపో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా రైతులను ఆదుకుంటామని రైతులకి పెట్టుబడి కింద సపోర్ట్ చేస్తామని అన్నారు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో మరి నిత్యము అనేక అబద్దాలు చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని డిఫైన్ చేసే పద్ధతుల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటే ఓట్లు అడగడానికి మన ముందుకు వస్తున్నారు ఒక రామ మందిరం కట్టి బిజెపి రాముడు పేరు ఓట్లు అడిగే దుస్థితికి ఎందుకు దిగజారిందో ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను రైతులను ఆదుకుంటే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని బిజెపి బిఆర్ఎస్ చెప్పాల్సింది గత పది సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన కెసిఆర్ కుటుంబ పాలను ప్రజలంతా తిరగబడి షాక్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధి పథంలో పోవడానికి ప్రజానికం సహకరించారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆర్గారంటీలను ఐదు గ్యారంటీలో అమలు అమలు చేశారు రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 కల్లా పూర్తి చేస్తామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు రాష్ట్రంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డైనమిక్ లీడర్ మా ముఖ్యమంత్రి దేశంలో కూడా మార్పు కావాలి అవసరం ఉంది ఆ మార్పు దిశగా కేవలం బిజెపి పార్టీ ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారానే మన రాష్ట్రంలో దేశంలో మార్పు సాధ్యమైతది మనం అందరం కూడా ప్రయత్నం చేయాల ప్రజలందరికీ స్పెషల్గా ఈ ప్రాంతంలో ఉండే యువతకి విద్యార్థులకి న్యాయవాదులకు అందరు కూడా మేము ప్రత్యేకంగా అభ్యులు చేస్తా ఉన్నాం అందరూ కూడా ఈ రెండు మూడు రోజులు కష్టపడి మరి కాలనీలో గాని మీ అపార్ట్మెంట్లలో గాని మీ బస్తీల్లో గాని మీ గ్రామాల్లో గాని ఈ రెండు రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థి నీలం మధు గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *