సిరా న్యూస్,పుంగనూరు;
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో భారత చైతన్య యువజన పార్టీ బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పుంగనూరు నుండి రొంపిచర్ల వరకు బైక్ ర్యాలీ కొనసాగించారు. పోలీస్, సీఆర్ పి ఎఫ్ బలగాల మధ్య బైక్ ర్యాలీ కొనసాగింది.