సిరా న్యూస్,నందిగామ;
జాతీయ రహదారిపై భారీగా వాహన రద్దీ పెరిగింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఓట్లు వేసేందుకు ఆంధ్ర ప్రాంతానికి భారీగా ఓటర్లు తరలి రావడంతో జగ్గయ్యపేట, కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహన రద్దీ పెరిగింది. నేడు రేపు సెలవు దినం కావడంతో అధికంగా వాహన రద్దీ ఉండే అవకాశం ఉందంటున్న టోల్ ప్లాజా సిబ్బంది.
=========================