సిరాన్యూస్, సైదాపూర్
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వేముల రమేష్ ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్రం లోని లోక్ సభ 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలువలని ముఖ్యంగా వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజారిటీ తో గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీసి లీగల్ సెల్ స్పోక్ పర్సన్ వేముల రమేష్ ప్రత్యేక పూజలు చేశారు.శనివారం వరంగల్ జిల్లా వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీసి లీగల్ సెల్ స్పోక్ పర్సన్ వేముల రమేష్ తన కుటుంబ సభ్యులు అభిమానుల ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి ఒక్క ఓటరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు.