సిరాన్యూస్, ఆదిలాబాద్
ఓటేసిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ
ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,జిల్లా ఎస్పీ గౌష్ ఆలంలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.