ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి

తంగిరాల సౌమ్య
 సిరా న్యూస్,నందిగామ;
ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని నందిగామ ఎన్డీయే కూటమి తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవటానికి రావటం హర్షించ దగ్గ విషయమని అన్నారు. యువకులు ముందుకు వచ్చి ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *