మంత్రి దామోదర రాజనర్సింహ
సిరా న్యూస్,మెదక్;
తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కార్ భారీ మెగారిటీతో గెలుపొంద బోతున్నారు. రాష్ట్రంలో 12 నుండి 14 పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అనే విశ్వాసం ఉంది. తెలంగాణలో త్రిముఖ పోటీ లేదని అన్నారు