సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఓటు హక్కును వినియోగించుకున్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్లో సోమవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.మున్సిపల్ చైర్మన్ తో పాటు కార్యకర్తలు తమ ఓటును వేశారు.