సిరా న్యూస్,మడకశిర;
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని చీపులేటి గ్రామ సమీపంలో రైతు నరసింహారెడ్డి పొలంలోకి పశువులను మేపడానికి వెళ్తున్న సందర్భంలో ఉన్నట్టుండి లెవెన్ కె.వి విద్యుత్ వైరు నరసింహారెడ్డి పైన పడి మృతి చెందాడు. అతను మేతకు తోలుకొని వెళ్తున్న పశువు కూడా అక్కడికక్కడే మృతి చెందింది. – పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
=======