సిరా న్యూస్,విశాఖపట్నం;
ఓర్వలేని తనంతోనే వైసిపి దాడులకు దిగు తుందని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్య క్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జి మాట్లా డుతూ తిరుపతిలో టిడిపి అభ్యర్ధి పులి వర్తి నాని పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నా రు.చెవిరెడ్డి కొడుకు చేసిన దౌర్జన్యం ప్రజా స్వామ్యానికే మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఓర్వలేనితనంతో దాడు లకు దిగడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు.జగన్ మరోసారి సిఎమ్ అయితే రాష్ట్రానికి జరిగే ముప్పేనని అన్నారు.జగన్ తనకు వచ్చిన అవకాశాన్ని దుర్విని యోగం చేసుకున్నారని అన్నారు.అధికారంలోకి వచ్చి న తర్వా త ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చుకుం టామని చెప్పారు.
======================