విజయనగరం లో స్ట్రాంగ్ రూమ్ వివాదం

సిరా న్యూస్,విజయనగరం;

విజయనగరంలో ఉద్యోగు ల పోస్టల్ బ్యాలె ట్ బాక్సులను భద్రప రిచిన స్ట్రాంగ్ రూమ్ను అధికా రులు తెరవడంపై వివాదం చెలరేగింది.తమ కు ఎలాం టి సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ను ఎలా తెరుస్తారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగా రు. ఉద్యోగులు ఓటేసిన పోస్టల్ బ్యాలె ట్ బాక్సులను విజయనగరం తహసీ ల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ల ను రాత్రి అధికారులు తెరిచా రు. ఈ విషయం తెలుసుకున్న విజయ నగరం టీడీపీ శ్రేణులు అక్కడకు చేరు కుని ఆందోళన చేశారు. తమకు తెలి యకుండా స్ట్రాంగ్ రూమ్ను ఎలా తెరుస్తారంటూ అధికారులను నిల దీశారు. స్ట్రాంగ్ రూమ్ను తెరవాలంటే పోటీలో ఉన్న అభ్యర్థుల అందరికీ తెలియజేయాలని,కానీ ప్రధాన ప్రతిపక్ష మైన తెలుగుదేశం పార్టీకి కూడా సమా చారం ఇవ్వకుండా ఏకపక్షంగా తెరవ డం ఏంటని ప్రశ్నించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *