వివేకా హత్య కేసు విచారణ

హజరయిన కడప ఎంపిఅవినాష్ రెడ్డి
 సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి విచారణకు హాజరయ్యారు. చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరిచారు.
============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *