సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
అంబలి పంపిణీ చేసిన డాక్యుమెంట్ రైటర్ జనార్ధన్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ జనార్దన్ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి వేసవి కాలంలో ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణీకులకు తన స్వంత డబ్బులతో వందల మందికి ఉచితంగా అంబలి పంపిణీ చేస్తున్నారు. తనకు ఉన్నదాంట్లో ఇతరులకు ఏదోరకంగా సహాయం చేస్తున్న డాక్యుమెంట్ రైటర్ జనార్దన్ ను గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రజలు అభినందనలు తెలిపారు.