కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు కూతుర్ల హత్య

సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలరవుపేట గ్రామంలో విషాదం నెలకొంది. క్షణికావేశం ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన తల్లిని ఇద్దరు కూతుర్ని నరికి చంపిన వైనం కలకలం రేపింది.ఆర్థిక ఇబ్బందులు,కుటుంబ కలహాలు కారణంగా కుటుంబ సభ్యులను చంపి పరారు అయ్యాడు. తల్లి పిట్టల పిచ్చమ్మ(60), ఇద్దరు. కూతుళ్లు పిట్టల నీరజ(10),పిట్టల ఝాన్సీ(6) ను హతమార్చాడు. పోలీసులు నిందితుడికోసం గాలిస్తున్నారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *