సిరాన్యూస్, ఆదిలాబాద్
జూన్ 1 నుండి డిగ్రీ ప్రాక్టీకల్ పరీక్షలు : ప్రిన్సిపాల్ డా. వరప్రసాద్ రావు
కాకతీయ విశ్వ విద్యాలయం పరిధిలో డిగ్రీ రెండవ మూడవ నాలుగవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని లేకుంటే ఫెయిల్ అవతారని తెలిపారు. ప్రాక్టీకల్ పరీక్షలు జూన్ 1 నుండి నిర్వహించాలని విశ్వ విద్యాలయ అధికారులు తిరుమల దేవి ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.