మాజీ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ను పరామర్శించిన హరీష్ రావు

సిరా న్యూస్,హైదరాబాద్;
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ తండ్రి కనిలాల్ నాయక్ గత శనివారం అనారోగ్యంతో మరణించారు. రవీందర్ను, ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరిష్ రావు పరామర్శించారు. కనిలాల్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించి, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
=============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *