సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారుల బృందం సోదాలు జరిపింది. అబ్దుల్లా కుమారులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా అబ్దుల్ కుమారులుకనిపించడం లేదు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ ఐ ఏ అధికారులు ఆరా తీస్తున్నారు. రాయదుర్గం నాగుల బావిలోని తండ్రి అబ్దుల్ వుంటున్నారు.