జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు..

 సిరా న్యూస్,హైదరాబాద్;

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద, టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి.
ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిద వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయను న్నారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *