సిరా న్యూస్,విజయనగరం;
రైల్వే ట్రాక్ పై లారీ నిలిచిపోయిన ఘటన గజపతినగరం మండలం పురిటిపెంట దగ్గర చోటు చేసుకుంది. దాంతో గురువారం తెల్లవారుజాము నుంచి రైళ్ల రాకపోకలుఆగి పోయాయి. మరోవైపు రోడ్డు ట్రాఫిక్ కుడా ఆండ్ర రహదారిపై కిలోమీటర్ల మేర జామ్ అయింది. ప్రయాణికుఉ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.