ఇద్దరు పోలీసులపై చర్య
సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ పడింది మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. టూటౌన్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూక ఎస్బీకానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపుతూ అధికారుల ఆదేశాలు జారీ చేసారు. మరోవైపు ఎస్పీ కె.రఘువీర్రెడ్డి, డీఎస్పీ ఎన్.రవీంద్రనాథ్రెడ్డి, సీఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తిచేయాలని ఈసీ సూచించింది.
===========================xxx