సిరా న్యూస్,ములుగు;
లుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి జీపీ పరిధిలోని పెద్దవెంకటాపురంలో రైతు మహబ్ హుస్సేన్ తన పట్టా భూమిని చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు అడ్డుకుని జేసీబీ, 4 ట్రాక్టర్ లను కార్యాలయానికి తరలించేందుకు యత్నించారు. రైతు ఎంత వేడుకున్నా అటవీశాఖ అధికారులు వికపోవడంతో ఒంటి పై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
==========