జోనల్ బిజినెస్ హెడ్ ఉదయ్ శంకర్ ఝా
సిరా న్యూస్,మంచిర్యాల;
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి అవసరమని కేర్ హెల్త్ఇన్సూరెన్స్ ఏపీ తెలంగాణ ఇన్చార్జ్ ఉదయ్ శంకర్జ అన్నారు.బుధవారం మంచిర్యాల బొమ్మరిల్లు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఏజెంట్ మీట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్అవసరమని,ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్పాలసీ అందేలా చూడాలని ఏజెంట్లను కోరారు. ఈ సమావేశంలో రీజినల్ బిజినెస్ హెడ్ శేఖర్ సీనియర్ ఏరియా హెడ్ సురేష్ ఉద్యోగులు విజయ్ జాల సతీష్ ఐలయ్య దేవకుమార్ సుజిత్ జాబ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
====================