ఇటుక బట్టిలో వ్యక్తి హత్య

సిరా న్యూస్,మహేశ్వరం;
మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని ఓ ఇట్టుక బట్టి లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని హత్య చేశారు.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిషా రాష్ట్రానికి చెందిన తులరాం వయసు( 45) గా గుర్తించారు. సంఘటన స్థలానికి మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ రవిందర్ చేరుకొని ఘటన స్థలాని డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *