జి హెచ్ ఎం సి లో తిరిగి ప్రారంభమైన ప్రజా వాణి

సిరా న్యూస్,హైదరాబాదు ;
జి హెచ్ ఎం సి లో ప్రజావాణి కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభమైయింది. ప్రజావాణి లో ప్రజల విన్నపాలను కమిషనర్ ఆమ్రపాలి కాట స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆయా విభాగాల అడిషనల్ కమిషనర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *