మధుగురు అక్షర యజ్ఞం కరపత్రాన్ని విడుదలచేసిన డా. పింగిళి విజయపాల్ రెడ్డి

సిరా న్యూస్,హైదరాబాద్;
పిల్లలకు ఉన్నత చదువులు పెద్దలకు ఉపాధి మార్గాలూ అందించాలన్న సంకల్పంతో జూకల్ గ్రామ కేంద్రంగా రౌతు మధుకర్ అద్వర్యంలో నిర్వహించబడుతున్న మధుగురు అక్షర యజ్ఞం కరపత్రాన్ని డా. పింగిళి విజయపాల్ రెడ్డి తమ నివాసములో ఆవిష్కరించారు. అక్షరయజ్ఞం లో భాగంగా 10 వ తరగతి వరకు చదువుతున్నా పిల్లలకు కలిగే విద్య పరమైనస సందేహాలను ఫోన్ ద్వారా నివృత్తి చేయడానికి ఉత్తమ బోధకులచే జాతీయ స్థాయిలో ఫోన్ ద్వార విద్యా బోధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు 9491504405 కు తమ వివరాలు పంపగలరని యజ్ఞం నిర్వహకులు రౌతు మధుకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు ,బాలకృష్ణ ,పోనగంటి బాలకృష్ణ పాల్గోన్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *