సిరాన్యూస్, ఖానాపూర్
ఉగ్రవాదం దిష్టిబొమ్మను దహనం చేసిన భజరంగ్ దళ్ నాయకులు
హిందూ యాత్రికుల హత్యకు వ్యతిరేకంగా బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ తెలంగాణ చౌక్లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ నిర్మల్ జిల్లా సంయోజక్ కాశవేణి ప్రణయ్ కుమార్, ప్రఖండ సప్తయిక్ మిలన్, మొకిరాల శ్రీను, ప్రఖండ గోరక్ష ప్రముఖ్ రాజశేఖర్, సంజయ్, లోకేష్, దుర్గ ప్రసాద్, చింటూ, వినోద్, చోటు కార్యకర్తలు పాల్గొన్నారు.