సిరా న్యూస్,విజయవాడ;
శుక్రవారం తెల్లవారుజామున కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సమాచారాన్ని తెలుసుకొని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారు వెనువెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన వాహనాలను, ప్రమాదానికి దారి తీసిన కారణాలను ప్రమాద సమాచారాన్ని అక్కడ పోలీసు అధికారులను అడిగి తెలుసుకుని రహదారి ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు.