సిరా న్యూస్,నారాయణ్ పూర్;
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయణ్ పూర్ జిల్లా ఫరస్ భేడ, కొడత మెట్ట ..అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. దురు కాల్పులు మావోయిస్టులు భారీగా మృతి చెంది ఉండవచ్చని సమాచారం. ఇప్పటివరకు ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం
====