సిరాన్యూస్,ఆదిలాబాద్
కేసీఆర్ను కలిసిన జోగురామన్న, ఆత్రం సక్కు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావును సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో మాజీ మంత్రి జోగురామన్న, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం కేసీఆర్ తో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జిల్లా స్థితిగతులను గురించి చర్చించారు.