అధికారులపై కుడా చర్యలు తీసుకోవాలి

 సిరా న్యూస్,అమరావతి;
నిబంధనలను తుంగలో తొక్కి జగన్ మాయా మహల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులను విచారించాలి. కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నరు. మాయా మహల్ రెడ్డి నుంచి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలి. ఆయన కోసం, ఆయన భార్య కోసం , పిల్లల కోసం సముద్ర వీక్షణం గా ప్రజల సొమ్ముతో నిర్మించిన మాయా మహల్ బాగోతాన్ని విశాఖ పట్నం ప్రజలకు చూపించాలి. తప్పు చేసిన అధికారులపై వేగ వంతం మైన చర్యలు తీసుకోవాలి. రుషికొండ మాయకు మద్దతు పలికే వైకాపా సోషల్ మీడియా హైనాలపై కూడా కేసులు పెట్టాలి. వట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి చర్యలు తీసుకోవాలని అయన అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *