సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ని నల్లగొండ బైపాస్ బాధితులు కలిపారు. -బాధితులకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సిపిఎం నేతలు మద్దతు పలికారు. మొదటి, రెండో ఆప్షన్ లను కాదని మూడో ఆప్షన్ ఎంచుకోవడంతో.. 2వేల మంది బాధితులు ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి తక్షణమే స్పందించి మూడో ఆప్షన్ ను రద్దు చేయాలని కోరారు. వచ్చే 15 రోజుల సమస్యను పరిష్కరించి బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి. చేసారు. న్యాయం జరగకుంటే.. బాధితుల పక్షాన ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల హెచ్చరించారు.
===