సిరా న్యూస్,గచ్చిబౌలి;
కలుషిత ఆహారం తిని కొండాపూర్ లోని శ్రీ చైతన్య(వాల్మీకి) అనధికార ఇంటర్ కళాశాలలో విద్యార్దులు అస్వస్థతకు గురైయారు.వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గురువారం ఉదయం టి నుండి వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపంచారు.
===