పిఎస్ 4 లో కుళ్లిన ఆహార పదార్ధాలు

సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి లీలామహల్ సర్కిల్ దగ్గర ఉన్న పీఎస్ 4 హోటల్ లో భోజనంలో విషపూరితమైన జెర్రీ కనపడడం కలకలం రేపింది. దాంతో కస్టమర్ ఆందోళనకు దిగాడు. కస్టమర్ ఫిర్యాదుతో అధికారులు హోటల్ కు చేరుకుని తనిఖీ చేసారు. కిచెన్ లో కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలు బయటపడ్డాయి….
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *