సిరాన్యూస్, భీంపూర్
గొల్లి రామయ్య కుటుంబాన్నిపరామర్శించిన జోగురామన్న, అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి టి గ్రామ మాజీ ఎంపీటీసీ గొల్లి రామయ్య మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్లు శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట పలువురు నాయకులు ఉన్నారు.