సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు పోలం గట్టు పంచాయతీ ముదిరి హత్యకు దారి తీసింది. పక్కపొలానికి చెందిన చేపూరి రమేష్, తన కుటుంబికులతో కలిసి గురువారం ఉదయం 10 గంటల సమయంలో, రాళ్లు కట్టెలతో రాఘుల అశోక్ (55) అనే రైతును దారుణంగా హతమార్చారు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. .