Rajura Satyam: 25వ వివాహ వేడుకకు హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
25వ వివాహ వేడుకకు హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శివాజీ నగర్ కాలనీకి చెందిన గుగ్గిలా రాజేందర్ దంపతుల 25 పెళ్లి రోజు వివాహ వేడుకకు శుక్రవారం నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. వారి వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్, కౌన్సిలర్ నాయకులు జన్నారాపు శంకర్ , పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వెంకటప్పయ్య, వాల్గొట్ శ్రీనివాస్, సిహెచ్, శ్రీనివాస్, గంగనర్షయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *