ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం..

సిరా న్యూస్,మంగళగిరి;
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు సీఎం చంద్రబాబునాయుడు పెన్షన్,అందించారు. బానావత్ పాములు నాయక్ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ అయన అందజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు లబ్ధిదారులతో మాట్లాడారు.
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *