సిరాన్యూస్, ఖానాపూర్
ఐ క్లీనిక్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నూతంగా ఏర్పాటు చేసిన మిషన్ ఐ క్లినిక్ , అప్తికల్స్ ను బుధవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి శుభాకంక్షలు తెలియజేశారు. అంనతరం హాస్పిటల్ యజమాని మున్సిపల్ చైర్మన్ను, కౌన్సిలర్స్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్, నాయకులు నాయిని సంతోష్ , జాన్నరపు శంకర్ , షబ్బిర్ పాష ,నాయకులు గొర్రె గంగాధర్ , నంది రమయ్య , గోవింద్ తదితరులు పాల్గొన్నారు.