సిరా న్యూస్ బజార్ హత్నూర్
ఖోఖో క్రీడాకారుణికి రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల ఆర్థిక చేయూత.
జాతీయ స్థాయిలో క్రీడ పోటీలో పాల్గొన్న శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థి బిఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాడవి ప్రశాంత్ ఇంద్రవెల్లి మండలము లోని బుర్సన్ పట్టర్ కొలాంగూడ గ్రామానికి చెందిన విద్యార్థి .గోవాలో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో క్రీడ పోటీలలో తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహించాడు.ఖోఖో పోటీలో పాల్గొన్నా విద్యార్ధికి శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల గిర్నూర్ యాజమాన్యం ఆర్థికంగా చేయూతను అందించింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ,అధ్యాపకులు పాల్గొన్నారు .