సిరా న్యూస్,ఆసిఫాబాద్;
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కలవాడ గ్రామానికి చెందిన సమిత, రమేష్ గత సంవత్సరం వివాహం కాగా వారికి మొదటి కానుపులో అమ్మాయి జన్మించడంతో 24 గంటలు గడిచిన వ్యవధిలోనే పాప మృతి చెందినట్లు వైద్యులు వారికి లిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప ప్రాణాలు కోల్పోయిందని దీనిపై విచారణ జరిపి ఇట్టి వైద్యులపై చర్యలు తీసికోవాలని పట్టణంలోని ఎన్టిఆర్ చౌరస్తాలో కుటుంబ సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.