Vedma Bojju Patel: కార్పొరేషన్ చైర్మన్‌ను క‌లిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌,ఖానాపూర్ టౌన్
కార్పొరేషన్ చైర్మన్‌ను క‌లిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

తెలంగాణ రాష్ట్ర ఖనిజ వనరుల కార్పొరేషన్ చైర్మన్ గా నియామ‌క‌మైన ఎవర్తి అనిల్ కుమార్‌ను సోమ‌వారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా ఆయ‌న‌ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.వారితో పాటు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *