సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన పటేల్ రమేష్ రెడ్డిను హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పర్యటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని కోరారు.వారితో పాటు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ పాల్గొన్నారు.