ఆరోపణలు అవాస్తవం మాజీ మంత్రి మల్లారెడ్డి

సిరా న్యూస్,సికింద్రాబాద్;
భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కేసు నమోదైన విషయం వాస్తవం. నేను కూడా కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *