TDP Devineni Dharmateja: బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన టీడీపీ మండ‌ల ఇన్‌చార్జ్ దేవినేని ధర్మతేజ

సిరా న్యూస్,కుందుర్పి
బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన టీడీపీ మండ‌ల ఇన్‌చార్జ్ దేవినేని ధర్మతేజ

కుందుర్పి మండ‌లంలోని చెరువు కుంట‌లో ప‌డి ఇటీవ‌ల‌ మృతి చెందిన బాధిత కుటుంబాలను శుక్ర‌వారం టీడీపీ మండ‌ల ఇన్‌చార్జ్ దేవినేని ధర్మతేజ ప‌రామ‌ర్శించారు. అలాగే కొద్ది రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ (ఈనాడు )నరసింహామూర్తి భార్య వరలక్ష్మి మరణించినందున వారి కుటుంబాన్నిప‌రామ‌ర్శించారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ బాధిత కుటుంబాల‌ను టీడీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుటుందని మనోధైర్యాన్ని చ్చారు.ఆయన వెంట మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *