సిరా న్యూస్, తలమడుగు
పలువుర్ని పరామర్శించిన గోక గణేష్ రెడ్డి
వివిధ కారణాలవల్ల చనిపోయిన తలమడుగు మండలంలో కార్యకర్తలను గురువారం నాడు జడ్పీటీసీ గొక గణేష్ రెడ్డి పరామర్శించారు. భరంపూర్ గ్రామానికి చెందిన సంపతి శంకర్, మామిడి నారాయణ, బొడ్డు లస్మన్న, దేగామ గ్రామానికి చెందిన పెందుర్ మారుతి కుమారుడి కుటుబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు . కొతుర్ సర్పంచ్ గంగారాం, పీసీసీ డైరెక్టర్ ప్రతాప్, నర్సయ్య, బాపురావు, నమ్ము, లస్మన్న, కాంత రావు, భాస్కర్ తదితరులున్నారు..