Congress Narayana Goud: బాధితుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేత‌:  కాంగ్రెస్ నాయ‌కులు పెద్ది వెంకట నారాయణ గౌడ్

సిరాన్యూస్, భీమదేవరపల్లి
బాధితుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేత‌:  కాంగ్రెస్ నాయ‌కులు పెద్ది వెంకట నారాయణ గౌడ్

భీమదేవరపల్లి గ్రామానికి చెందిన పుల్ల రాజయ్య జీపీ పంపు డ్రైవర్ మాచర్ల రజిని, మోకానపల్లి వీరలక్ష్మి ఇటీవ‌ల మృతి చెందారు. నిరుపేద కుటుంబం కావడంతో మంగ‌ళ‌వారం బాధితుల‌కు కాంగ్రెస్ నాయకులు పెద్ది వెంకటనారాయణ స‌హ‌కారంతో పెద్ది వసంత మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మూడు కుటుంబాలకు 50 కిలోల బియ్యం అంద‌జేశారు.ఈ కార్యక్రమంలో మండలకాంగ్రెస్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య , శేఖర్ గుప్తా, ఊస కోయిల, ప్రకాష్, ఆదరి రవి, గ్రామ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి సదానంద గౌడ్, మాచర్ల సదానంద గౌడ్, డబ్బా శంకర్, సాతు వెంకటయ్య , ఎలకపల్లి శ్రీహరి, చాగంటి వెంకటేశ్వర్లు, పచ్చునూరి కర్ణాకర్, మాచర్ల కుమార్ స్వామి, ఎల్కేపల్లి శ్రీనివాస్, దుబాయ్ కుమార్, ముడిదొడ్డి సదానందం, కుమార్ , ఎర్ర రాజేష్, అల్లాగొండ సదానందం, లింగం కృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *